Skip to content

Neti Jyothi

Menu
  • Home
  • Latest News
  • Videos
  • District News
  • About V59 News
  • Contact Us
Menu

బోర్ల వద్ద రీఛార్జ్ గుంతల ఏర్పాటు…

Posted on August 27, 2026 by Neti Jyothi

నీటి సంరక్షణ కోసం ఇంకుడు గుంతలు ఏర్పాటు.. మద్నూర్ జూలై 24(నేటి జ్యోతి). ఉమ్మడి మద్నూర్ మండలంలో నీటి సంరక్షణ కోసం వి బి జీ రాంజీ పథకంలో భాగంగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారు చేసింది. అందులో భాగంగా…

పండరిపూర్ కు కాలినడకన వెళ్తున్న భక్తులు

Posted on July 24, 2026 by Neti Jyothi

మద్నూర్ మండల నుంచి పండరి పూర్ కు భక్తులు కాలినడకన వెళ్తున్నారు. ఆషాడ ఏకాదశి పురస్కరించుకొని ఉమ్మడి మద్దూరు మండలం నుంచి వార్కారి సాంప్రదాయ భక్తులు పండరిపర్ అదే విధంగా శుక్రవారం ఉమ్మడి మండలం నుంచి వార్కారి సాంప్రదాయ భక్తులు దిండి యాత్రలో భాగంగా…

కుర్లా అంగనవాడి కేంద్రాన్ని పరిశీలన

Posted on July 22, 2026July 22, 2026 by Neti Jyothi

డోంగ్లి మండలంలో నీ కుర్లా అంగనవాడి కేంద్రాన్ని తహసిల్దార్ రంజిత్ కుమార్ పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థులకు తాగునీటి సమస్య ఉందని అంగన్వాడీ టీచర్ రేణుక తెలిపారు. సంబంధిత అధికారులతో  మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు….

బాధితులు పరామర్శించిన వైద్యాధికారి

Posted on July 16, 2026July 16, 2026 by Neti Jyothi

మద్నూర్ జూలై 16 (నేటి జ్యోతి) మండలంలోని మేనూర్ గ్రామానికి చెందిన ఆడబిడ్డ బాన్స్వాడ మాతా శిశు  ఆసుపత్రిలో పురుడు పోసుకోగా తీవ్ర అస్వస్థకు గురి కావడంతో వైద్యులు నిజామాబాద్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. నిజామాబాద్ ఆసుపత్రి వైద్యులు హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రికి రిఫర్…

ఓటర్ల సౌకర్యార్థం హెల్ప్ డెస్క్ ల ఏర్పాటు

Posted on July 16, 2026July 16, 2026 by Neti Jyothi

ఓటర్ల సౌకర్యార్థం హెల్ప్ డెస్కల ఏర్పాటు మద్నూర్ జూలై 16 (నేటి జ్యోతి). మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో ఓటర్ల సౌకర్యార్థం హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. ఎన్యుమరేషన్ ఫారాలను తప్పులు పోకుండా బిఎల్వోలు ఓటర్లకు సహకరిస్తారని తహసిల్దార్ ముజీబ్ తెలిపారు. రెండు…

మొలకెత్తని పంటలు పరిశీలిస్తున్న ఏఓ

Posted on July 16, 2026July 16, 2026 by Neti Jyothi

సుల్తాన్ పేట్ పంటలు పరిశీలిస్తున్న మద్నూర్ జూలై 16 (నేటి జ్యోతి). మండలంలోని సుల్తాన్ పేట్ గ్రామములో మొలకెత్తని పంటలను మండల వ్యవసాయ అధికారి రాజు పరిశీలించారు అనంతరం రైతులతో మాట్లాడుతూ ఎల్ నీ నో ప్రభావంతో ఈసారి  లేకపోవడంతో రైతులు ఆరుతడి పంటలు…

ఆంజనేయ ఆలయంలో భక్తుల పూజలు

Posted on July 16, 2026 by Neti Jyothi

మద్నూర్ జూలై 16(నేటి జ్యోతి). మండలంలోని సలాబత్ పూర్ ఆలయంలో  భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులైనా ఇప్పటివరకు వర్షాలు కురియకపోవడంతో రైతులు గ్రామస్తులు ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా గురువారం మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయ స్వామి…

టీజీ ఈఏపీసెట్ 2026 తొలి సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదలకు సిద్ధం

Posted on July 9, 2026July 9, 2026 by admin

టీజీ ఈఏపీసెట్ 2026 తొలి సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదలకు సిద్ధం తెలంగాణ ఉన్నత విద్యామండలి టీజీ ఈఏపీసెట్ (TG EAPCET) 2026 తొలి విడత సీట్ల కేటాయింపు ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అభ్యర్థులు అధికారిక కౌన్సెలింగ్ పోర్టల్‌లో తమ లాగిన్ వివరాలతో…

తెలంగాణలో జూలై 11న పాఠశాలలకు సెలవు లేదు

Posted on July 9, 2026 by admin

తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ శాఖ జూలై 11 (రెండో శనివారం) సాధారణ సెలవును రద్దు చేసి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు పనిచేయాలని ఆదేశించింది. విద్యా క్యాలెండర్ ప్రకారం పెండింగ్ అకడమిక్ కార్యక్రమాలను పూర్తి చేయడమే ఈ నిర్ణయానికి కారణమని అధికారులు తెలిపారు

Hello world!

Posted on July 9, 2026 by admin

Welcome to WordPress. This is your first post. Edit or delete it, then start writing!

  • బోర్ల వద్ద రీఛార్జ్ గుంతల ఏర్పాటు…
  • పండరిపూర్ కు కాలినడకన వెళ్తున్న భక్తులు
  • కుర్లా అంగనవాడి కేంద్రాన్ని పరిశీలన
  • బాధితులు పరామర్శించిన వైద్యాధికారి
  • ఓటర్ల సౌకర్యార్థం హెల్ప్ డెస్క్ ల ఏర్పాటు
©2026 Neti Jyothi | Design: Newspaperly WordPress Theme