Skip to content

Neti Jyothi

Menu
  • Home
  • Latest News
  • Videos
  • District News
  • About V59 News
  • Contact Us
Menu

బోర్ల వద్ద రీఛార్జ్ గుంతల ఏర్పాటు…

Posted on August 27, 2026 by Neti Jyothi

నీటి సంరక్షణ కోసం ఇంకుడు గుంతలు ఏర్పాటు..

మద్నూర్ జూలై 24(నేటి జ్యోతి).

ఉమ్మడి మద్నూర్ మండలంలో నీటి సంరక్షణ కోసం వి బి జీ రాంజీ పథకంలో భాగంగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారు చేసింది. అందులో భాగంగా మండలంలోని మేనూర్ గ్రామపంచాయతీ పరిధిలో బోర్ల వద్ద రీఛార్జి గుంతలను ఏర్పాటు చేశారు. మద్దూర్ ఎంపీడీవో సత్యనారాయణ బోర్ల వద్ద ఇంకుడు గుంతలకు శ్రీకారం చుట్టారు. ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • బోర్ల వద్ద రీఛార్జ్ గుంతల ఏర్పాటు…
  • పండరిపూర్ కు కాలినడకన వెళ్తున్న భక్తులు
  • కుర్లా అంగనవాడి కేంద్రాన్ని పరిశీలన
  • బాధితులు పరామర్శించిన వైద్యాధికారి
  • ఓటర్ల సౌకర్యార్థం హెల్ప్ డెస్క్ ల ఏర్పాటు
©2026 Neti Jyothi | Design: Newspaperly WordPress Theme